HomeWarangal Newsభారత బులెట్ ట్రైన్ ప్రయాణం 2027

భారత బులెట్ ట్రైన్ ప్రయాణం 2027

Published on

spot_img

భారతదేశంలో తొలి బులెట్ ట్రైన్ ప్రారంభ ప్రయాణం 2027 ఆగస్టు నెలలో ప్రారంభం కానుంది. గతంలో మొదట 50 కిలోమీటర్లు అనుకున్న మార్గం ఇప్పుడు రెండింతలు పెంచి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ మరియు వాపి మధ్య 100 కిలోమీటర్లు చేస్తున్నట్టు మరియు ఈ మార్గంలోనే ట్రయిల్ రన్ చేయాలనీ నిర్ణయం తీసుకునట్టుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు.

ఇటీవల నిర్మించిన సూరత్ స్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించి అక్కడ నిర్మాణ పురోగతిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మరియు 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు నుండి వచ్చిన పాఠాలు ఇతర రంగాలకి కూడా ఉపయోగపడాలని సూచించారు.

ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభించి, 2023 డిసెంబర్ లో పూర్తి చేయాలని భావించారు. కానీ, భూమి సేకరణ సమస్యల కారణంగా ఆలస్యమైంది. ప్రారంభ ప్రయాణానికి జపనీస్ శింకాన్సెన్ ట్రైన్ లేదా దేశీయంగా అభివృద్ధి చేసిన ట్రైన్ లలో ఏది వినియోగిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...