ములుగుజిల్లా:
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.
చైర్మన్గా ఇర్ప సుకన్య సునీల్ నియామకం
డైరెక్టర్లుగా 15 మంది.
బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించిన మేడారం ఈఓ వీరస్వామి.
మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ ఇర్ప సుకన్య సునీల్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క.


