ములుగు జిల్లా…
నేటి నుండి మేడారం లో మొదలైన మొదటి ఘట్టం…
మండ మెలిగే కార్యక్రమం తో జాతర ప్రారంభం…
కన్నెపల్లిలో ప్రారంభం సమ్మక్క, సారలమ్మ లకు పూజా కార్యక్రమాలు.
అమ్మవారి పూజాసామగ్రి (మువ్వలు,గంటలు,వస్త్రాలు)శుద్ది చేయనున్న ముత్తైదువులు.
మండమెలిగే పండుగతో కోయ రాజ్యంలో ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం ఉండకుండా చూడటమే లక్ష్యం…
వెదురు బొంగు,ముల్ల కర్రలకు మామిడాకు కట్టి కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి మేడారం వరకు పచ్చని తోరణాలను కట్టి అలంకరిస్తారు.
మద్యాహ్నం సారలమ్మ గుడి నుండి పూజా సామగ్రిని మేడారం సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు పూజారులు.
అమ్మవారి గద్దెలపై అలంకరించి రాత్రంత డోలు వాయిద్యాలతో కొలుచుకుంటు జాగారం చేస్తారు.
మరుసటిరోజు (గురువారం) సారలమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సారలమ్మ వారికి కోయ సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకుని సారలమ్మ అమ్మవారు అనునతి తీసుకుంటారు పూజారులు.
ఈ నేపధ్యంలో రెండు రోజులు మేడారంలో పండుగ వాతావరణం నెలకొనుంది…
భారిగా భక్తులు తరలి వచ్చే అవకాశం. భక్తులు సౌకర్యం అప్రమత్తం అయిన పోలీసు అధికార యంత్రాంగం.


