వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించడానికి ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, చేసేదేమీ లేక బంధువులు మృతదేహాన్ని ఆటోలో తీసుకువెళ్లారు. ఆసుపత్రి నుండి మృతదేహాలను తరలించే ఉచిత అంబులెన్స్ సేవలు సరిగా లేకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఉచిత అంబులెన్స్ సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
వరంగల్ MGMలో దారుణం.. శవవాహనం దొరక్క ఆటోలోనే ఇంటికి భౌతికకాయం
Latest articles
Latest News
ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!
యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.
Latest News
SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
Latest News
IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!
IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
Warangal News
కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్
పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
Warangal News
కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్
పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
Warangal News
ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
Warangal News
టీజీఎన్పీడీసీఎల్కు రెండు జాతీయ పురస్కారాలు
హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...


